లోక్సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
By vandebharat
On
లోక్సభ లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ‘సభలో పోస్టర్లు ప్రదర్శించవద్దని, నినాదాలు చేయవద్దని మీ సభ్యులకు చెప్పండి’ అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు
Views: 1
About The Author


Latest News
31 Jul 2025 09:34:39
న్యాయమిత్ర వార్తలు | జూలై 31, 2025 | హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని దూద్బౌలిలో నివసించే తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు గల్లంతు కావడంతో కమటీపుర పోలీసులు...